రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పుణెలోని ఆస్పత్రిలో చేరారు
జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పుణెలోని ఆస్పత్రిలో చేరారు.
జ్వరం, ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పుణెలోని ఆస్పత్రిలో చేరారు.
Trinethram News : TS రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్…
Trinethram News : కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల కోసం అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయడం మరియు సాధారణ నియామక ప్రక్రియను ముగించడం వల్ల భవిష్యత్తు అనిశ్చితంగా మారిన దాదాపు రెండు లక్షల మంది యువతీ, యువకులకు జరిగిన ఘోర అన్యాయాన్ని…
న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 07చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్ కూడా రాష్ట్రపతితో కలిసి…
పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ పై కాసేపు చర్చించిన వైనం
Trinethram News: జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా.. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం. పార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతి.గత…
Trinethram News : పాశ్చాత్య విధానాలతో పోలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని.. భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు…
సుపరిపాలన అంటే రామరాజ్యమే రాష్ట్రపతి ముర్ము న్యూఢిల్లీ: సాహసం, కరుణ, కర్తవ్యనిష్ఠకు శ్రీరాముడు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఆదివారం ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. 11 రోజులుగా అనుష్ఠాన దీక్ష పాటిస్తున్న…
Trinethram News : 6th Jan 2024 రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ను కలిసిన సీఎం రేవంత్రెడ్డి దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహణపై కోవింద్ నేతృత్వంలో కమిటీ కమిటీకి ఛైర్మన్గా రాంనాథ్ కోవింద్
Trinethram News : 6th Jan 2024 : హైదరాబాద్ ఈరోజు రాజ్భవన్కు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. గవర్నర్తో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్న కోవింద్.. మధ్యాహ్నం 12.20కి రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ రాష్ట్రపతి…
You cannot copy content of this page