హింస, అల్లర్లకు చంద్రబాబు, పురందేశ్వరే కారణం

Chandrababu and Purandeshwar are the cause of violence and riots Trinethram News : AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్.. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్…

మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారు పై దాడి

పల్నాడు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు అల్లుడు కారుపై టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడులో పోలింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన అంబటి అల్లుడు ఉపేష్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు…

జగన్‌ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి :అంబటి రాంబాబు

Trinethram News : నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక్కరోజులోనే నాలుక మడతేశారు. వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్‌ కాదా..?

ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదు. -మంత్రి అంబటి రాంబాబు

Trinethram News : బాపట్ల జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఊహించిందే.. అందరూ కలిసినా మాకేమీ కాదు.. పవన్‌ సీఎం కావాలని కాపులంతా ఎదురుచూశారు.. పవన్‌ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్‌…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

Trinethram News : హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ…

వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు

చంద్రబాబు జగన్ కు విసిరిన చాలెంజ్‌ పై జలవనరుల శాఖ, వైసీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి అంబటి రాంబాబు ఫన్నీగా స్పందించారు. “డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుంది చంద్రబాబు సవాల్” అంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు…

నారా లోకేశ్ ‘కుర్చీ’ వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్

నువ్వు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీ మడతేస్తాం అంటూ లోకేశ్ వ్యాఖ్యలు టీడీపీ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక కుర్చీ సంగతి తర్వాత… నీ నాలుక మడతపడకుండా చూసుకో అంటూ అంబటి ట్వీట్

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా…

రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు

రాజకీయాల్లో స్వేచ్చ ఉందని వైఎస్‌ షర్మిల ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు, వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడులు, ఘర్షణలను ప్రోత్సహించే మనిషిని కాదన్నారు. తొండపికి కన్నా…

You cannot copy content of this page