అమలు కానీ హామీలు పర్వము గిరిజనులను యెంత కాలం మోసం చేస్తారు

అమలు కానీ హామీలు పర్వము గిరిజనులను యెంత కాలం మోసం చేస్తారు(కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్నాస్వామి) అరకులోయ,త్రినేత్రం న్యూస్, జనవరి 21. రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు జీఓ నెంబర్ 3 చట్టబద్ధత ఆర్డినెన్స్ తీసుకొస్తాను గిరిజనులకు ఇచ్చిన మాట నెరవేర్చాలి నేటికీ…

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తుందని ,డిండి మండల బి ఆర్ ఎస్ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా…

తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకి క్షమాపణ చెప్పి

తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకి క్షమాపణ చెప్పిచొప్పదండి : త్రి నేత్రం న్యూస్ రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డిఎం సాధించారు అని సిగ్గు లేకుండా పాలాభిషేకాలు చేస్తున్నారు..ఇచ్చిన మాట తప్పినందుకా పాలభిషేకాలు రైతుల కోసం…

కాంగ్రెస్ 6గ్యారంటీల పేరుతో మోసం

కాంగ్రెస్ 6గ్యారంటీల పేరుతో మోసం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు కాంగ్రెస్ 6గ్యారంటీ పేరుతో మోసంరైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు తగ్గింపుబిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్…

కాంగ్రెస్ అంటేనే మోసం

కాంగ్రెస్ అంటేనే మోసం వికారాబాద్ జిల్లా ప్రతినిధి. త్రినేత్రం న్యూస్ దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల్ని,రైతాంగాన్ని మోసం చేస్తున్న స్కాంగ్రెస్ BRS నాయకులు రవి కుమార్ గారడి మాటలకు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ ఓడ దాటే దాక ఓడమల్లయ్య, ఓడ దాటిన…

MLC Varudu Kalyani : సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు

సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.Trinethram News : 50 శాతానికి పైగా ఉన్న మహిళలను నట్టేట ముంచారని ఆమె ఆరోపించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో గురువారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.2024 వెన్నుపోటు…

అమాయక ఆదివాసులను,గిరిజనుల ను మోసం చేస్తే ఖబడ్దార్ : ఆదివాసీ గిరిజన సంఘం

అమాయక ఆదివాసులను,గిరిజనుల ను మోసం చేస్తే ఖబడ్దార్ : ఆదివాసీ గిరిజన సంఘం. ఆంధ్ర ప్రదేశ్. అల్లూరి సీతారామరాజు జిల్లా, (అరకులోయ) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.09 : గిరిజన సంతల్లో బెట్టు కాటువ,ఎలక్ట్రికల్ కాటువల తూకల్లోమోసాలను అరికట్టాలి.సంతల్లో విచ్చలవిడిగా విక్రాయిస్తున్న…

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం !

హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ మోసం ! Trinethram News : హైదరాబాద్‌లో స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా…

Ponguleti : గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: పొంగులేటి

Previous government cheated farmers: Ponguleti Trinethram News : గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని బీఆర్ఎస్ కు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం…

Other Story

You cannot copy content of this page