స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుతరలి వెళ్లిన చంద్రబాబు టీమ్ జ్యూరిచ్ ఎయిర్ పోర్టు నుంచి హిల్టన్ హోటల్ కు వెళ్లిన ఏపీ బృందం Trinethram News : స్విట్జర్లాండ్…

Dare Devils : కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు

కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు Trinethram News : Delhi : భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని…

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు

భారత దేశంలో అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు నాయుడు Trinethram News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.931 కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా నిలిచారు ఇక రూ.332 కోట్ల ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం…

Nitish Kumar Reddy Century : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు. Trinethram News : మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డమీద టాపార్డర్ బ్యాటర్లు, దిగ్గజ ఆటగాళ్లు పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే తెలుగుతేజం నితీష్…

భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు

భారత మోస్ట్ వాంటెడ్ మరియు UNSC నిషేధించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ హతమయ్యాడు Trinethram News : ఎర్రకోట దాడి, 26/11 ముంబై దాడులు మరియు అనేక ఇతర సంఘటనలలో అతని పాత్ర ఉంది. అబ్దుల్ రెహ్మాన్…

భారత కమ్యూనిస్టుపార్టీ కి వందేళ్లు పూర్తి – పి. సత్యనారాయణ

భారత కమ్యూనిస్టుపార్టీ కి వందేళ్లు పూర్తి – పి. సత్యనారాయణ. సిపిఐ పార్టీ శతదినోత్సవ వేడుకల్లో భాగంగా మునసలిలో పార్టీ జెండా ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు మండలం ) జిల్లా ఇంచార్జ్ : దున్నేవాడిదే భూమి. అని లక్షల ఎకరాలు…

యుత నీయులైన రాష్ట్రపతి, భారత దేశం కి నమస్కరించి వ్రాయునది

యుత నీయులైన రాష్ట్రపతి, భారత దేశం కి నమస్కరించి వ్రాయునది. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతిపత్రం అందజేయడం జరిగింది విన్నపము.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…

భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం

భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం. అమిత్ షా వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి.. రాజ్యాంగ నిర్మాతను బీజేపీ ప్రతి సారి హేళన చేస్తోంది. అమిత్‌ షా పై చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుంది. త్రినేత్రం న్యూస్…

PM Modi : ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ

ప్రపంచానికి ప్రజాస్వామ్య మాతగా భారత రాజ్యాంగం.. లోక్‌సభలో ప్రధాని మోదీ లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్లమెంటు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు.…

భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి!

భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి! Trinethram News : సిరియా : డిసెంబర్ 07దశాబ్దం పాటు అంతర్యు ద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతు న్నారు. బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని…

Other Story

You cannot copy content of this page