Gold price : మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Gold prices fall again Trinethram News : Sep 02, 2024, బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270…

Gold Prices : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold prices rose again Trinethram News : ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది.…

gold seized : హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత

Heavy gold seizure in Hyderabad హైదరాబాద్: నగరంలో భారీగా బంగారాన్నిపట్టుకున్నారు. ఆక్రమంగా తరలిస్తున్న 3,982,25గ్రాముల బంగారాన్ని డీఆర్ఎస్ఐ అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులనుఅదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని కోల్కతా నుంచిబస్సులో హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు గుర్తించారు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

Gold Reached India : భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం

One lakh kilos of gold reached India Trinethram News : ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై…

Cash and gold seized : కిలాడి నిందితుల అరెస్ట్.. నగదు బంగారం స్వాధీనం

Arrest of accused of Kiladi. Cash and gold seized మే 31 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణిలో పనిచేసే గోదావరిఖనికి చెందిన అధికారిని గుర్తు తెలియని ముఠా బెదిరించి నగదు బంగారంతో ఉడయించారు. గురువారం గోదావరిఖని వన్…

టన్నుల్లో బంగారం కొన్న రిజర్వు బ్యాంక్- 2024 ఆర్థిక సంవత్సరంలో భారీ కొనుగోళ్లు

Trinethram News : మార్చి 2024 చివరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 822 మెట్రిక్ టన్నుల బంగారాన్ని హోల్డ్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న…

భారీగా 8 KGS బంగారం – 46 KGS వెండి స్వాధీనం

Trinethram News : కాకినాడ జిల్లా : పెద్దాపురం: పెద్దాపురంలో వాహనాల తనిఖీల్లో భాగంగా భారీగా బంగారం స్వాధీనం పెద్దాపురం సీఐ రవికుమార్ కి రాబడిన సమాచారం మేరకు, పెద్దాపురం ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో డీఎస్పీ లతా కుమారి పర్యవేక్షణలో.. BVC…

ఎన్నికల వేళ ఏపీలో రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనం !

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో ఇప్పటి వరకు రూ. 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు…

నోట్ల గుట్టలు.. బంగారం సంచులు.. ఎన్నికల వేళ భారీగా పట్టివేత

Trinethram News : లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ కర్ణాటక (Karnataka)లో భారీగా అక్రమ నగదు, బంగారం బయటపడటం తీవ్ర కలకలం రేపింది.. బళ్లారి (Bellary)లో ఓ వ్యాపారి ఇంట్లో పోలీసులు సోదాలు జరపగా.. రూ.7.6 కోట్ల…

Other Story

You cannot copy content of this page