కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు

కూటమి ప్రభుత్వ విద్యుత్తు చార్జీల పెంపు పై, వైసీపీ శ్రేణులకు శాంతి యుత ర్యాలీ కి పిలుపునిచ్చిన అరకు శాసన సభ్యుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజవర్గ అరకు వేలి మండలం త్రినేత్రం, న్యూస్ డిసెంబర్. 27 : ఆంధ్రప్రదేశ్…

కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం

కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం (అరకు వేలి) మండలం : త్రినేత్రం న్యూస్ డిసెంబర్…

చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు

చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన సర్పంచులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అసెంబ్లీ సమావేశాల రేపటి నుండిమొదలవుతున్న సందర్భంగా.. తమ పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలనువిడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచులు. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

TDP’s Counter : పూజలకు పిలుపునిచ్చిన జగన్.. టీడీపీ కౌంటర్

Jagan, who called for pujas, is TDP’s counter Trinethram News : Andhra Pradesh : సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు YCP నేతలంతా ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు TDP…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఇండియా కూటమి

Protest: నేడు దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన ఇండియా కూటమి.. Delhi.. INDIA Alliance: పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి, మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ విపక్ష పార్టీ నేతలు…

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. మావోయిస్టులు రేపు భారత్ బందుకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీంతో పోలీసులు తెలంగాణ ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. దండ…

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు

రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన జూనియర్ డాక్టర్లు.. హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. రేపట్నుంచి విధులకు హాజరు కాబోమని జూడాలు ప్రకటించారు. గత మూడు నెలలుగా స్టైపెండ్ ఇవ్వకపోవడంతో రేపటి నుంచి…

Other Story

You cannot copy content of this page