PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ

Prime Minister Modi will participate in the election campaign in Jammu on 14th Trinethram News : జమ్మూకశ్మీర్‌ : Sep 08, 2024, 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.…

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు

ప్రత్యేక విమానంలో వారణాసికి చంద్రబాబు.. ఇప్పటికే చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు అనంతరం నిర్వహించనున్న ఎన్డీఏ బహిరంగ సభలో ప్రసంగం వారణాసిలో ఘనంగా మోదీ నామినేషన్‌కు బీజేపీ ఏర్పాట్లు ప్రధాన మంత్రి నరేంద్ర…

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

నేడు ప్రజాగళం సభలలో పాల్గొననున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ప్రొద్దుటూరు తిరుపతి (నాయుడు పేట )శ్రీకాళహస్తి రోడ్ షో లలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. తొలిరోజు పూజలో పాల్గొననున్న సీఎం, మంత్రులు

Trinethram News : 11 రోజులపాటు వేడుకలుYadagirigutta | యాదాద్రిభువనగిరి, మార్చి 10 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం…

నేడు ‘విజన్ విశాఖ’ సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్

2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అనంతరం యువతతో భేటీ కానున్న సీఎం వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన ‘భవిత’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మీదగా మధిర కు చేరుకొనున్నారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, మధిర పట్టణంలో సంక్రాంతి వేడుకలకు…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు

ఈ రాత్రికి చంద్రబాబు, పవన్ డిన్నర్ మీట్.. రేపు భోగి వేడుకల్లో పాల్గొననున్న నేతలు మందడంలో భోగి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ ఉదయం 8 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో వేడుకలు ప్రజా వ్యతిరేక జీవోలను మంటల్లో వేసి…

Other Story

You cannot copy content of this page