మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్ర్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార

అందరికీ నమస్కారములు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్ర్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార చివరి రోజు అయిన నేడు శనివారం (11-05-2024) ఉదయం 9 గంటలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్…

విఠంరాజుపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

Trinethram News : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా…

తమిళనాడు రాజకీయ క్షేత్రంలోకి నారా లోకేశ్.. ఆ పార్టీ అధ్యక్షుడి కోసం క్యాంపెనింగ్!

Trinethram News : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు లోకేశ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇప్పటికే యువగళం పేరుతో ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. అయితే ఎన్నికలు…

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు

ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో…. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు… జరిగాయి… ముఖ్య అతిథిగా…. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు … టీడీ జనార్ధన్… వర్ల రామయ్య దేవినేని ఉమా.. … దేవతోటి నాగరాజు, మరియు…

భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Trinethram News : భారతీయ జనత పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బీజేపీ జెండాని ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా…

బౌరంపేటలో భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Trinethram News : ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో ఈరోజు నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA…

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ సీరియస్

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న కడియం శ్రీహరిపై అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడానికి ప్రయత్నం సెక్రెటరీ స్పందించక పోవడం తో డిప్యూటీ సెక్రెటరీ ఛాంబర్‌లో…

విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

You cannot copy content of this page