రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక

రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 76వ గణతంత్ర దినోత్సవం రాష్ట్ర లెవెల్ నుండి అంగన్వాడి టీచర్లు ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన దానిలో…

హైదరాబాద్‌ ప్రయాణం వికారాబాద్‌ నుండి చాలా సమస్యాత్మకంగా ఉంది

హైదరాబాద్‌ ప్రయాణం వికారాబాద్‌ నుండి చాలా సమస్యాత్మకంగా ఉందిTrinethram News : వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధివికారాబాద్‌, జహీరాబాద్‌, తాండూర్ ప్రాంతాల నుండి దాదాపు 10,000 మంది ప్రజలు ఉద్యోగాలు, విద్య కోసం హైదరాబాద్‌కు ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో రైలు మార్గంపై ఆధారపడేవారి…

Land Survey : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈనెల 20 వరకు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈనెల 20 వరకు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం Trinethram News : తెలంగాణ క్షేత్రస్థాయిలో రైతుల భూముల సర్వేకు వ్యవసాయ శాఖ సన్నద్ధం.. ఈనెల 21, 22 తేదీల్లో…

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి

విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలి రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్…

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం Trinethram News : జనవరి 13న ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభ మేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం…

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడీ నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండల కేంద్రంలో చిత్తూరు పెనుమూరు రోడ్లో బీసీ కాలనీ వద్ద బైకును ప్రవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. బైక్…

Dindi Project : ఏదుల నుండి డిండి ప్రాజెక్టుకు నీటి మల్లింపుకు ప్రభుత్వం క్రీం సిగ్నల్.

ఏదుల నుండి డిండి ప్రాజెక్టుకు నీటి మల్లింపుకు ప్రభుత్వం క్రీం సిగ్నల్. డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం. ఏదుల నుండి దిండి ప్రాజెక్టులో కి నీటిని మళ్లింపు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమని ప్రభుత్వ నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి…

మోడీ – ఆదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం

మోడీ – ఆదాని నుండి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి,కార్మికులకు,ఇంజనీర్లకు అండగా నిలవాలని,సంఘీభావం తెలుపాలని గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సీఐటీయూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది.అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో…

Bharat Adivasi Party : జనవరి మూడు నుండి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాలు స్వీకరణ – మొట్టడం రాజబాబు

జనవరి మూడు నుండి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాలు స్వీకరణ – మొట్టడం రాజబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : జైపాల్ సింగ్ ముండా జయంతి నుండి, పార్టీ సభ్యత్వాలు నమోదు ప్రారంభం: ఆదివాసీ…

అరకులోయలో జనవరి 31 నుండి మూడు రోజులపాటు ఘనంగా అరకు కోల్డ్ ఫెస్టివల్స్

అరకులోయలో జనవరి 31 నుండి మూడు రోజులపాటు ఘనంగా అరకు కోల్డ్ ఫెస్టివల్స్. ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ టౌను/డిసెంబరు 30:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్. ఆంధ్ర ఊటీగా పేరుపొందిన అందాల అరకులోయలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31 నుండి మూడు…

Other Story

You cannot copy content of this page