రూ. 2 లక్షల రుణమాఫీ దేశం చరిత్రలోనే మొదటిసారి: సీఎం రేవంత్ రెడ్డి

Rs. 2 lakh loan waiver for the first time in the history of the country: CM Revanth Reddy Trinethram News : Telangana ఈరోజు మధ్యాహ్నం ప్రజా భవన్ లో జరిగిన టిపిసిసి కార్యవర్గ…

Sun is Angry :దేశ రాజధానిపై పగబట్టిన భానుడు

Sun who is angry with the national capital Trinethram News : ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత.. న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర…

దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్

5th phase polling across the country దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ…

కనిపించిన చంద్రుడు.. నేడు దేశ వ్యాప్తంగా ఈద్ సంబరాలు

చంద్రుడు ఆకాశంలో కనిపించిన తర్వాత రెండవ రోజున ఈద్ నమాజ్‌తో ఈద్ ప్రారంభమవుతుంది. ప్రతి నగరంలో ఈద్ నమాజ్ సమయం భిన్నంగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు , రోజ్నామా ఇంక్విలాబ్ ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలకు ఈద్ సమయాన్ని విడుదల చేశాయి.…

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

Trinethram News : DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని…

ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం కొన్నాళ్లుగా చమురు ధరలు సవరించని కేంద్రం మరి కొన్ని వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు లీటర్ పెట్రోల్ పై రూ.2… డీజిల్ పై రూ.2 తగ్గింపు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త…

దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు.

Trinethram News : ఢిల్లీ దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్… గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు…

మహిళ సాధికారతతోనే దేశ అభివృద్ధి: జిల్లా కలెక్టర్

Trinethram News : సూర్యాపేట:మార్చి 07మహిళా సాధికారతతోనే దేశ పురోభివృద్ధి సాధిస్తోం దని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అభిప్రాయ పడ్డారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జిల్లా…

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

Trinethram News : దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు…

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…

You cannot copy content of this page