నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ “డీ”

TRINETHRAM NEWS : అహ్మదాబాద్ :మే :10ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి…

వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు భార్య భర్త అక్కడికి అక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లా. వినుకొండ మండలం లోని ఏ.కొత్తపాలెం గ్రామం లో ఈ రోజు ఉదయం వినుకొండ వైపునుండి త్రిపురాంతకం వెళ్లే జాతీయ రహదారి పై కార్ అదుపు తప్పి చింత చెట్టుకు ఢీ కొట్టటం తో కార్ లో ఉన్న ఇద్దరు…

పిఠాపురం వర్మ తో జనసేనాని ముఖాముఖి..కొన్ని అంశాలపై ఇలా

Trinethram News : Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధినేత వర్మ మధ్య సమావేశం ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ గంటసేపు మాట్లాడారు. పవన్ నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ గురించి…

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 29సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది…

గుండెపోటు తో టెన్త్ విద్యార్థిని మృతి

కడప జిల్లా రాజుపాలెం మండలం కొర్రపాడు లో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది… నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది… వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు భారీ నష్టాల తో ముగిశాయి

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లు చొప్పున క్షీణించాయి.

కేంద్ర మంత్రి అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో…

మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య,ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు…

మాజీ సీఎం కేసీఆర్ తో బి ఎస్.పి నేత ఆర్ ఎస్,ప్రవీణ్ కుమార్ భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ఆర్ఎస్పీ, మరికొద్దిమంది పార్టీ నేతలు సమావేశమ య్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో…

You cannot copy content of this page