రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక

రాష్ట్ర లెవెల్ నుండి గోదావరిఖని కి చెందిన ఎన్ స్వర్ణలత అంగన్వాడి టీచర్ ఎంపిక గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 76వ గణతంత్ర దినోత్సవం రాష్ట్ర లెవెల్ నుండి అంగన్వాడి టీచర్లు ఐదుగురిని ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన దానిలో…

Saif Ali Khan : ప్రభుత్వ స్వాధీనంలోకి బాలీవుడ్ స్టార్ …సైఫ్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్లు ఆస్తులు!

ప్రభుత్వ స్వాధీనంలోకి బాలీవుడ్ స్టార్ …సైఫ్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్లు ఆస్తులు! సైఫ్ అలీఖాన్ కుటుంబ ఆస్తులపై వివాదం భోపాల్‌లో వేల కోట్ల రూపాయల వారసత్వ ఆస్తులు ఎనిమీ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునే ఛాన్స్ Trinethram News…

గుండెపోటుతో మృతి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ చిరంజీవి

గుండెపోటుతో మృతి చెందిన బిగ్ టీవీ రిపోర్టర్ చిరంజీవి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని భౌతికాయానికి 41 వ డివిజన్ గాంధీనగర్ లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు విరివెంట కాంగ్రెస్…

విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి, ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున చెల్లించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి – పి. అప్పలనర్స.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు*).అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ, విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 10లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలివిద్యుత్ షాక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి…

రామగుండం 1 ఏరియా యాజమాన్యానికి రిపోర్ట్ చేసిన మణుగూరు కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ ఉద్యోగులు

రామగుండం 1 ఏరియా యాజమాన్యానికి రిపోర్ట్ చేసిన మణుగూరు కు చెందిన కారుణ్య నియామక డిపెండెంట్ ఉద్యోగులు పెద్దపల్లిలో యువ వికాసం కార్యక్రమంలో త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి నూతన ఉద్యోగులుగా నియామక పత్రాలు అందుకున్న మణుగూరు ఏరియా కు చెందిన…

బలహీన వర్గాలకు చెందిన రైతు భూమిని ఆక్రమించుకున్న ఇండియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

బలహీన వర్గాలకు చెందిన రైతు భూమిని ఆక్రమించుకున్న ఇండియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి బీసీ కమిషన్లో ఫిర్యాదు చేసిన బీసీ నేత లింగంగౌడ్ Trinethram News : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి శివారులో ఉన్న బలహీన వర్గాలకు…

శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన

శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరుశురాం నగర్ కు చెందిన సల్లం హానిక, ఎల్బీనగర్ కు చెందిన మామిడి వైష్ణవి గాంధీనగర్ కు చెందిన…

అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గొడుగు కొండలు అనారోగ్యంతో మరణించడం జరిగింది

Trinethram News : ఈరోజు అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన గొడుగు కొండలు అనారోగ్యంతో మరణించడం జరిగిందివిషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్ వారి పార్థివ దేహానికి పూలమాల వేసిన వాళ్ళ అర్పించి వారి కుటుంబ సభ్యులను…

చొప్పదండి పట్టణానికి చెందిన పలువురు ప్రవాస

చొప్పదండి పట్టణానికి చెందిన పలువురు ప్రవాస చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ భారతీయులు అమెరికాలోని బేకర్స్ ఫీల్డ్ నగరంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ఆడపడుచులు బతుకమ్మలను అందంగా అలంకరించి ఆటపాటలతో బేకర్స్ ఫీల్డ్ దేవాలయ కార్యదర్శి…

ఈరోజు ఉదయం చొప్పదండికి చెందిన

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు విక్రయించుటకు నిల్వ ఉంచారని, ఇట్టి బియ్యాన్ని మంచిర్యాలకు…

Other Story

You cannot copy content of this page