Car Accident : బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

The car fell from the bridge. Six people were seriously injured Trinethram News : ఆదిలాబాద్ – నేరడిగొండ మండలం రోల్ మామడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పేలి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి…

Road Accident : రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు

SI seriously injured in a road accident Trinethram News : కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.ఈయన స్కూల్…

Stray Dogs Attacked : ఇద్దరు చిన్నారులకు గాయాలు

వీధి కుక్కల స్వైర విహారం ఇద్దరు చిన్నారులకు గాయాలు గద్వాల పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కలనిలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి… ఈ దాడిలో చిన్నారులు హస్మిత,రీషికి తీవ్ర గాయాలు కగా…

CITU : రక్షణ చర్యల నిర్లక్ష్యంతో అర్జి1, Gdk-2 ఇంక్లైన్ లో ముగ్గురు కార్మికులకు గాయాలు -CITU

Three workers injured in Arg1, Gdk-2 incline due to neglect of protective measures –CITU అర్జి1, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తేదీ 27:07:2024న Gdk-2 ఇంక్లైన్…

Road Accident : రోడ్డు ప్రమాదంలో వైద్య అధికారికి తీవ్ర గాయాలు

Medical officer seriously injured in road accident Trinethram News : ప్రకాశం జిల్లా : రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాలలో…

Geetha Worker Injured : తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడుకి గాయాలు

Geetha worker injured after falling from palm tree జూన్ 08, పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం లింగాల గ్రామంలో ఉయ్యాల గంగయ్య గౌడ్ అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా శనివారం…

రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థినికి తీవ్ర గాయాలు

Trinethram News : భూపాలపల్లి జిల్లా:మార్చి 19భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోఈరోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట…

గాజాలో ఘోరం.. 20 మంది మృతి, 155 మందికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

గాజాలో ఆహార సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్లింగ్ కారణంగా కనీసం 20 మంది మరణించారని, 155 మంది గాయపడ్డారని పాలస్తీనా ఎన్ క్లేవ్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. క్షతగాత్రులను ఇంకా ఆసుపత్రికి తరలిస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే…

ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం

రాష్ట్ర మంత్రి పైలెట్ కార్ ఢీకొని భద్రాచలం ఏ ఎస్ పి పారితోష్ పంకజ్ కు గాయాలు ఆసుపత్రికి తరలించారని సమాచారం… ఇట్టి విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Trinethram News : ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15…

Other Story

You cannot copy content of this page