టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం

Trinethram News : విశాఖ నేడు సింహాద్రి అప్పన్న దేవాలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం.. శ్రీదేవి భూదేవిలతో వరదాభయ అలంకారంతో దర్శనమివ్వనున్న అప్పన్న.. సాయంత్రం 4 గంటలకు సింహగిరి క్రిందనున్నపూలతోట ఉద్యానవనానికి రానున్న స్వామి, అమ్మవార్లు.. ఉత్సవం సందర్భంగా సాయంత్రం నుండి…

Other Story

You cannot copy content of this page