తెలంగాణా లో 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ల విస్తరణ

తెలంగాణా లో 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ల విస్తరణ Trinethram News : Davos : పెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష…

CM Revanth : హైదరాబాద్ ని రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలి: CM రేవంత్

హైదరాబాద్ ని రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలి: CM రేవంత్ Trinethram News : Telangana : Dec 03, 2024, హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడాలంటే రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలని సీఎం రేవంత్…

AP Annual Budget : 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా

2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.. రెవెన్యూ వ్యయం అంచనా Trinethram News : రూ.2.34లక్షల కోట్లు.. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు, జలవనరులు రూ.16,705 కోట్లు.. ఉన్నత విద్య…

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ Trinethram News : ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014…

చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు Trinethram News : చెన్నూరు : Nov 01, 2024, చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మందమర్రి రామన్ కాలనీ…

Unity Mall : విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్

Unity Mall in Visakha with Rs.172 crores Trinethram News : విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో చేనేత, హస్తకళలను ప్రోత్సహించేలా కేంద్రం మంజూరు చేసిన యూనిటీ మాల్ విశాఖ మధురవాడలో అందుబాటు లోకి రానుంది. రుషికొండబీచ్ కు 5K.Mల దూరంలో…

DPRs With Rs.3 Thousand : రహదారుల అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో డీపీఆర్లు

DPRs with Rs.3 thousand రహదారుల అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో డీపీఆర్లు Trinethram News : కృష్ణా జిల్లా : దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయిస్తా అధికారులకు స్పష్టం చేసిన ఎంపీ బాలశౌరి కృష్ణా జిల్లాలో…

2100 కోట్లతో బంకర్ నిర్మిస్తున్న ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్

సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేలా నిర్మాణం నిర్మాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కార్మికులను తొలగించిన జుకర్ బర్గ్ ఒప్పందాలు కుదుర్చుకొని సీక్రెట్‌గా పనులు చేయిస్తున్న ఫేస్‌బక్ వ్యవస్థాపకుడు హవాయి…

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు

అంబానీ దంపతులు తమకున్న దాంట్లో 0.1 % ఖర్చుచేసి 1000 కోట్లతో పెళ్లి చేస్తున్నారు. దీనివలన వారికి కలిగే నష్టం ఏమీ లేదు. సామాన్యులు మాత్రం ఇంకా సమాజంలో పరువు మర్యాద కోసం అనుకుంటూ కట్నకానుకల పేరుతో తమకున్న దాంట్లో 70…

నేడు రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

Trinethram News : ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్…

Other Story

You cannot copy content of this page