కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల

కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల తూర్పుగోదావరి జిల్లా త్రినేత్రం న్యూస్రాజానగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో…

Chicken Bet : కోటి రూపాయల కోడి పందెం

కోటి రూపాయల కోడి పందెం.. Trinethram News : గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షలతో కోడి పందెం నెమలి పుంజు, రసంగి పుంజులను దింపిన గుడివాడ ప్రభాకర్ రావు, రాతయ్య హోరాహోరీగా సాగిన…

1 కోటి 31 లక్ష 97 వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..

1 కోటి 31 లక్ష 97 వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. అభివృద్ధి విషయంలో రాజిపడేది లేదు.. ప్రజా పాలనలో పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు మోక్షం.. శరవేగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పట్టణ ప్రజలందరికీ మంచినీటి సమస్య లేకుండా…

Crore Rupees Ticket : శ్రీవారి సేవకు కోటి రూపాయల టికెట్!

A crore rupees ticket for Srivari Seva! స్వామి వారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కనులారా చూసి తరించవచ్చు Trinethram News : తిరుమల తిరుపతి : ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు…

Basavatharakam Hospital : కోటి రూపాయల విలువ చేసే ఆస్తి ని..బసవతారకం ఆస్పత్రికి రాసిన ..రమాదేవి

ramadevi wrote property worth crores of rupees to basavatharakam hospital Trinethram News : 9th July : గుంటూరు తెనాలికి చెందిన పి. రమాదేవి రూ. కోటి విలువ చేసే ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం…

విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

Trinethram News : విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని…

నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం

నడిఘర్ సంఘానికి హీరో విజయ్ కోటి విరాళం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నడిఘర్ సంఘానికి రూ.కోటి విరాళంగా ఇచ్చాడు. దానికి సంబంధించిన చెక్‌ను నడిఘర్ సంఘ అధ్యక్షుడు, నటుడు విశాల్‌కు అందజేశాడు. ఈ విషయాన్ని విశాల్ ఎక్స్ వేదికగా తెలిపాడు.…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

tRINETHRAM nEWS : ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు…

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని Narendramodi మంగళవారం ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు.

టంగుటూరు టోల్ గేట్ వద్ద కోటి రూపాయలు పట్టివేత

Trinethram News L ప్రకాశం జిల్లా ఎన్నికలు సమీపిస్థున్న వేళ టంగుటూరు టోల్ గేట్ పోలీసుల తనిఖీలలో చెన్నై నుండి గుంటూరు ఇన్నోవా కారు లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పట్టుకున్న టంగుటూరు పోలీసులు. సినీ ఇండస్ట్రీ మాధవ మీడియాకు…

Other Story

You cannot copy content of this page