Chandrababu : చేనేత కార్మికులు దేశ ప్రతిష్ఠను పెంచారు-చంద్రబాబు

Handloom workers have increased the prestige of the country – Chandrababu Trinethram News :నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత కార్మికులు దేశ ప్రతిష్ఠను పెంచారు-చంద్రబాబు చేనేత కార్మికులను ప్రోత్సహించడం అందరి బాధ్యత చేనేత రంగానికి…

RFCL : శ్రమ దోపిడికి గురవుతున్న ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మికులు

RFCL workers who are being exploited చిలుక శంకర్ ప్రధాన కార్యదర్శి పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం (IFTU) రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పెద్దపెల్లి జిల్లా కాంటాక్ట్ కార్మికుల సంఘం(IFTU )…

Telangana Foundation Day : బొగ్గు గని కార్మికులు టీబీజేక్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Coal miners celebrate Telangana Foundation Day at TBJK office గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈ మేరకు టీబీజీక్స్ ఆర్ జీవన్ ఇంచార్జి వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా…

మున్సిపల్ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి

Trinethram News : మున్సిపల్ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ కార్మికులు చేస్తున్న నిరసన నిరసన కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గం…

నేడే పారిశుధ్య కార్మికులు

Trinethram News : 6th Jan 2024 నేడే పారిశుధ్య కార్మికులుమున్సిపల్ కార్యాలయాల ముట్టడింపు ఆంధ్ర ప్రదేశ్ లో నేడు అన్ని మున్సిపల్ కార్యాలయాలు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ పిలుపునిచ్చింది. తమ డిమాండల పరిష్కార నిమిత్తం ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు…

పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు

Trinethram News : ఉపాధిపై ఆధార్‌ దెబ్బ.. పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మంది గ్రామీణ కార్మికులు 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆధార్‌ ఆధారిత వేతన చెల్లింపులుదీని వల్ల ఉపాధిహామీ పథకానికి దూరమవుతున్న 8.9 కోట్ల మందినరేగా సంఘర్ష్‌ మోర్చా…

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సూపర్ మాక్స్ కార్మికులు

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సూపర్ మాక్స్ కార్మికులు… సూపర్ మాక్స్ పరిశ్రమ యాజమాన్యం కంపెనీని లాకౌట్ చేసి దాదాపు 18 నెలలు గడుస్తున్న యాజమాన్యం తమ…

నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు

Singareni | నేడే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఓటు వేయనున్న 39వేల మంది కార్మికులు.. Telangana.. సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌.. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్‌ పద్ధతిలో ఎలక్షన్లు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల…

సమ్మె సైరన్‌ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు

Andhra News : సమ్మె సైరన్‌ మోగించిన పారిశుద్ధ్య కార్మికులు.. అమరావతి: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేయాలంటూ మంగళవారం…

ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు

శ్రీకాకుళం జిల్లా: ఏపీ వ్యాప్తంగా సమ్మెలోకి దిగిన మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు కార్పోరేషన్, మున్సిపాలిటీ లలో నిరవధిక సమ్మెలోకి 40 వేల మంది కార్మికులు ఉదయం నుండి పారిశుధ్య పనులకు వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్న కార్మికులు ఈ…

You cannot copy content of this page