TRINETHRAM NEWS

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన షేక్ రఫియా బేగమ్ ఈ రోజు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ నాయకులు మేడా శ్రీనివాస్ ,3వ డివిజన్ నాయకులు బికన్ షా పాల్గొన్నారు.