జూన్ 26, 2026

IMG 20250103 WA0045

TRINETHRAM NEWS

పీ ఎసీ ఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ మండల కేంద్రంలో దోమ మండలం నూతనపీఎసీఎస్ ఛైర్మన్ ఆగిరాల యాదవ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమనికి ముఖ్యఅతిథి హాజరైన డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామోహన్ రెడ్డి .ఈ సందర్భంగా నూతన పీఎసీఎస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన యాదవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page