Trinethram News : పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల గురించి రైతులు ఎదురుచూస్తున్నారు. దీనిపై నేటి బిహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడాదికి 3 విడతల చొప్పున రూ.6వేలు జమ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


