Revenue Conferences : గ్రామాల్లో రెవెన్య సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : .నవాబ్ పేట్ మండలం చిట్టిగిద్ద గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలేయాదయ్య .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, అధికారులు తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revenue conferences in villages

You cannot copy content of this page

Scroll to Top