నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

భూపాలపల్లి జిల్లా
08నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భూపాలపల్లి జిల్లా సింగరేణి ఫంక్షన్ హాల్ లో వేముల మల్లేష్ -లక్ష్మి రెండవ పుత్రుడు వేముల సందీప్ మౌనిక వివాహ వేడుకలకు హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ , జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం.హనుమకొండ జిల్లా అధ్యక్షులు బత్తుల విష్ణుమూర్తి , వేముల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top