Trinethram News : కాన్బెర్రా: ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టీ20కి వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ నిలిచే సమయానికి టీమ్ఇండియా 9.4 ఓవర్లకు వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


