Trinethram News : సినీ నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిర్మాత విజయ్ చౌదరికి పెద్ద అంబర్పేటలో రాజీవ్ ఓ ప్లాటు అమ్మేశారు. అయితే దానిని మరో వ్యక్తికి రూ.70 లక్షలకు విజయ్ అమ్మేయగా.. లేని ప్లాటు చూపి మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్పై కేసు నమోదవగా రాజీవు నోటీసులు పంపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


