త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ నాయకులు గుగులోతు బాబు నాయక్, కాశీ విశ్వనాధ్ లు అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను వారు క్యాంప్ ఆఫీసులో కలిసి పోకలగూడెం పంచాయతీ సమస్యలను వివరించారు.ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గ్రామ సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


