ఎన్టిఆర్ పుణ్య తిధి, ఏఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమం

TRINETHRAM NEWS

ఈరోజు విశాఖపట్నంలోని, రుషికొండ ఫంక్షన్ హల్ లో .. లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టిఆర్ పుణ్య తిధి, ఏఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమం సందర్బంగా 20వ వార్షిక పురస్కార ప్రధానోత్సవం లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు..

You cannot copy content of this page

Scroll to Top