తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూర్ లోని కాళికాదేవి దేవాలయం లో ముదిరాజ్ యువ జన సంగం జిల్లా అధ్యక్షులు లొంకా నర్సిములు ఆధ్వర్యంలో లో గోడ పత్రిక విడుదల చేశారు గెలిచినా ముదిరాజ్ సర్పంచ్ లకు ఈ నెల 30-12-2025 రవీంద్ర భారతి లో సన్మానం చేయడం జెరుగుతుంది కాబట్టి హ యొక్క కార్యక్రమం విజవంతం చేయాలని కోరారు ఈ యొక్క కార్యక్రమం లో ముదిరాజ్ నాయకులు జర్నప్ప sp రవి కిరణ్ చందు జగదీశ్ శ్రీధర్ తతి తదారులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


