
MLC K. Nagababu : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు కె. నాగబాబు ఇటీవల విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ సీతారాముల వారి దేవాలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ. 3.40 కోట్ల రూపాయలతో గిరిప్రదక్షిణ రహదారిని నిర్మించి రామతీర్థం మహా భక్తులకు పైవేము పండుగకు వెళ్ళగా భక్తుల చేర్చడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

