MLA : సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

గోదావరిఖని మార్చి 14 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని లోని సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ శ్యాంసుందర్ సతీమణి గూడూరి సుశీల దేవి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ వారం కిందట మరణించడం జరిగింది వారి కుమారుడు గూడూరు పవన్ కుమార్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ వారి కుటుంబాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ సుశీల చిత్రపటానికి పూలమాలవే నివాళులర్పించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మహంకాళి స్వామి తిప్పార శ్రీనివాస్ గోపాలరావు 42 డివిజన్ దశరథం కీర్తి నాగరాజు తేజ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top