
(జనగామ) త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శివరాత్రి మహోత్సవానికి పురస్కరించుకొని జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి దేవాలయం లో రేపు జరిగే శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
