త్రినేత్రం న్యూస్ :జనవరి 29 :నెల్లూరు జిల్లా: కావాలి. కావలి పట్టణం 21వ వార్డుకు చెందిన పుప్పాల నరసింహారావు ఉత్తరక్రియల కార్యక్రమం గురువారం , నివాసంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొని నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


