Trinethram News : అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో, తీవ్ర నిరాశలో మాంసం ప్రియులు.. అన్ని రకాల మాంసం షాపులను మూసివేయాలని, ఇందుకు సంబంధింత సిబ్బంది పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


