ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

TRINETHRAM NEWS

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం

అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు

ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును తిరస్కరించిన నేతలు

రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, త్వరలో అధికారిక ప్రకటన

You cannot copy content of this page

Scroll to Top