Fire Accident : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది చనిపోయినట్లు సమాచారం.. పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు.. పరిశ్రమలో భారీగా ఎగసిపడుతున్న మంటలు

మంటల్లో చిక్కుకున్న కార్మికులు.. 12 మంది కార్మికులకు తీవ్ర గాయాలు.. 10 మంది చనిపోయినట్లు సమాచారం.. ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Major fire accident in

You cannot copy content of this page

Scroll to Top