మహబూబ్ నగర్, ఏనుగొండ,తెలంగాణ రాష్ట్రం మార్చ్-16 :

TRINETHRAM NEWS

మహబూబ్ నగర్ జిల్ల, ఏనుగొండ గ్రామం లో ఉన్న అనాథ బాల బాలికల ఆవాస వసతి గృహాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం అక్షిత ఫౌండేషన్ ఆద్వర్యంలో 50 కేజీ ల బియ్యం ఆశ్రమానికి అందజేసిన అక్షిత ఫౌండేషన్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక మరియు సభ్యులు తానజి వాసవి లత,పవన్ కుమార్,సురేఖ తదితరులు…

You cannot copy content of this page

Scroll to Top