CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను కేసీఆర్ అడ్డుకున్నారు
Trinethram News : కేసీఆర్ పక్క రాష్ట్రం కోసమే పనిచేశారు.. గోదావరి జలాలను తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన మొనగాడు కేసీఆర్
3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లు అప్పగించి చూసిన కేసీఆర్.. 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగు నీరు వచ్చి ఉండేది కాదా?
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

