Trinethram News : Telangana : అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ డుమ్మా కొట్టారు. నీళ్ల చర్చపై సవాల్ విసిరిన ఆయన..
సభకు దూరమయ్యారు. గత నెల 29న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్.. కేవలం 7 నిమిషాలే సభలో ఉన్న సంగతి తెలిసిందే. మెరుపులా వచ్చి వెళ్లిపోయారు.
ప్రతిపక్ష నేత గైర్హాజరుపై కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


