Jale Narasimha Reddy : అంకాలమ్మతల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

దేవరకొండ (చందంపేట) ఆగష్టు 12 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో శ్రీ అంకాలమ్మతల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో కలిసి పాల్గొని దేవతను దర్శించుకొని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆ అంకాలమ్మ తల్లి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలపై ఉండి సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు..

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ ప్రజలు మరియు చిత్రియాల బుడ్డోనితండ పెద్దమూల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jale Narasimha Reddy participated in Jatara

You cannot copy content of this page

Scroll to Top