Trinethram News : ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ పైప్లైన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన “జహంగీర్ పాన్ ప్యాలస్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మక్సూద్ అలీ, మున్నీర్, తమిళ సంఘం అధ్యక్షులు కోట స్వామి, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, అడప శేషు, శేషా చారి, నదీమ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


