మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని మ్యాచ్ లు భారత్ లోనే.. చెన్నై వేదికగా తొలి ఐపీఎల్ మ్యాచ్. రెండు దశలుగా ఐపీఎల్ మ్యాచ్ లు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా తేదీల ప్రకటన