భారత్‌, UAE జిందాబాద్‌

TRINETHRAM NEWS

ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ.

30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు లభించిందంటే..అది మీ వల్లే. UAE అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారు. మోడీ

You cannot copy content of this page

Scroll to Top