TRINETHRAM NEWS

గుజరాత్ లోని వడోదర లో ఘోర విసాదం నెలకొంది..

హరిణి సరస్సు లో పడవ బోల్తా పడి 11 మంది చనిపోయారు..

చనిపోయిన వారిలో 9 మంది విద్యార్థులు2 టీచర్లు వున్నారు..

పిక్నిక్ లో భాగంగా 27 మంది పడవలో ప్రయానిస్తున్నట్టు తెలుస్తోంది..