జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 5.33.17 PM

TRINETHRAM NEWS

అమరావతి:

మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల బృందం చర్చలు..

పాల్గొన్న బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి..

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే డిమాండ్‌పై పట్టుబడుతోన్న కార్మిక సంఘ నేతలు.

ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటున్న మంత్రులు.

You cannot copy content of this page