TRINETHRAM NEWS

Trinethram News : హుజుర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైది రెడ్డి, తో పాటు మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడం నగేష్, జలగం వెంకట్రావు నలుగురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు….