శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

TRINETHRAM NEWS

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య..

Trinethram News : శ్రీకాకుళం: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రవీణ్‌ నాయక్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి అతడు హాస్టల్‌ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు..

తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్‌ నాయక్‌ మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top