TRINETHRAM NEWS

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.
ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని ప పణంగా పెట్టి పనిచేస్తానంటే సస్పెండ్ చేస్తానని చమత్కరించారు. విశ్రాంతి తీసుకుంటారా? సభ నుండి సస్పెండ్ చేయాలా? అని వ్యాఖ్యానించారు. దానికి నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం బాగానే ఉందని బదులు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nimmala. Ramanaidu