Drone Attack : దుబాయ్ విమానాశ్రయం వద్ద డ్రోన్ దాడి

TRINETHRAM NEWS

Drone Attack : దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఎయిర్పోర్ట్లోని ఇంధన ట్యాంకుల వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, సివిల్ డిఫెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చారని దుబాయ్ మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా, ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయంలో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది.

You cannot copy content of this page

Scroll to Top