ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం కొనసాగుతాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TRINETHRAM NEWS

Trinethram News : ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం కొనసాగుతాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తులు సమర్పించని వారు ఆందోళన చెందొద్దని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top