రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల స్పూర్తి సభ లో ఖని సిపిఐ నేతలు పాల్గొన్నారని నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ఈ సభలో పాల్గొన్న వారిలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, మార్కపూరి సూర్య తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


