విశాఖపట్నం విశాఖ లో పెరుగుతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ఏడుగురుకి పాజిటివ్నిర్ధారించిన వైద్య సిబ్బంది విశాఖ పట్నంలో మధురానగర్, ఆరిలోవ, ఎంవీపీ కాలనీకి చెందిన వారికి కోవిడ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.